హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి: హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రులు జోగి ర‌మేష్‌, ఆదిమూల‌పు సురేష్‌, సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. జ‌గ‌న‌న్న కాల‌నీల్లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, టిడ్కో ఇళ్ల నిర్మాణం, పంపిణీపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు.

Back to Top