Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
జగనన్న జన్మదినం సందర్భంగా నర్సీపట్నంలో రక్తదాన కార్యక్రమం
రేపు సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో మాజీ సీఎం వైయస్ భేటీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి
టీవీ9 రజనీకాంత్, ఎన్టీవీ జర్నలిస్ట్ సురేష్కు వైయస్ జగన్ పరామర్శ
ఫేక్ సొసైటీతో జోజినగర్లో భూకబ్జాకు కుట్ర
జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జోజినగర్ ఇళ్లు కూల్చివేతపై సీబీఐ విచారణ జరగాలి
జోజి నగర్ బాధితులకు వైయస్ జగన్ పరామర్శ
చౌడూరు గ్రామ రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
గుప్త నిధుల కోసం ఆలయాన్నే కబ్జా చేయడం దుర్మార్గం
స్టోరీస్
17-12-2025
జగనన్న జన్మదినం సందర్భంగా నర్సీపట్నంలో రక్తదాన కార్యక్రమం
17-12-2025 12:35 PM
ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
రేపు సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో మాజీ సీఎం వైయస్ భేటీ
17-12-2025 09:25 AM
దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్ గారు జెండా ఊపి లోక్భవన్కు పంపనున్నారు
16-12-2025
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి
16-12-2025 08:45 PM
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయం తీసుకున్నదే కాకుండా తాము తీసుకున్న నిర్ణయమే నిజమని నమ్మించడానికి కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి అబ...
టీవీ9 రజనీకాంత్, ఎన్టీవీ జర్నలిస్ట్ సురేష్కు వైయస్ జగన్ పరామర్శ
16-12-2025 08:38 PM
ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ తండ్రి కోటా వెంకట రామిరెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు
ఫేక్ సొసైటీతో జోజినగర్లో భూకబ్జాకు కుట్ర
16-12-2025 08:34 PM
జోజినగర్ బాధితుల బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే చెల్లించాలని, కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలని శ్రీ వైయస్ జగన్ కోరారు
జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి
16-12-2025 04:54 PM
మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రావాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రతి కార్యకర్త అకుంఠ దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు
జోజినగర్ ఇళ్లు కూల్చివేతపై సీబీఐ విచారణ జరగాలి
16-12-2025 04:48 PM
విజయవాడ, భవానీపురం జోజినగర్ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు కూల్చివేత దారుణం. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్,...
జోజి నగర్ బాధితులకు వైయస్ జగన్ పరామర్శ
16-12-2025 01:27 PM
‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటాం’’ అని ఆయన భరోసా ఇచ్చారు. వైయస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.
చౌడూరు గ్రామ రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
16-12-2025 01:20 PM
రైతులకు ఎలాంటి నోటీసులు, పరిహారం లేకుండా వారి సాగు భూములను లాక్కున్నారు. భూములను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు రైతులను వేధిస్తుండటంతో బాధితులు మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించారు
గుప్త నిధుల కోసం ఆలయాన్నే కబ్జా చేయడం దుర్మార్గం
16-12-2025 01:13 PM
దేవాలయాలను కూడా వదలకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గిద్దలూరు సబ్ జైల్లో చెన్నారెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
16-12-2025 01:04 PM
పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని పేర్కొంటూ, న్యాయం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు
అభిమానితో అధినేత స్పెషల్ సెల్ఫీ
16-12-2025 01:00 PM
తనపేరు గోసాల రాజేష్ అని.. కైకలూరు ముదినేపల్లి నుంచి వచ్చానని.. మీతో ఫొటో దిగాలని ఉందని కోరగా.. వైయస్ జగన్ స్వయంగా సెల్ఫీ తీయడంతో రాకేష్ మురిసిపోయాడు.
కష్టపడే ప్రతి ఒక్కరికీ పార్టీ పదవుల్లో సముచిత స్థానం
16-12-2025 12:29 PM
గోపగుడిపల్లె గ్రామ సర్పంచ్ ముంగర సుబ్బయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి
16-12-2025 11:50 AM
గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు వెలుగుచూశాయని, వీటి ద్వారా భారీగా పన్ను ఎగవేత జరిగిందని తన సమాధానంలో అంగీకరించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి
16-12-2025 09:23 AM
10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించాలని డిమాండ్ చేశారు.
15-12-2025
ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
15-12-2025 09:02 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత 18 నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ప్రయోజనాలనే పరిరక్షించడమే...
కోటి సంతకాల ఉద్యమం విజయవంతం
15-12-2025 08:56 PM
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ...
రాష్ట్ర అప్పులపై టీడీపీ సవాల్ స్వీకరిస్తున్నాం
15-12-2025 08:50 PM
రాజకీయాల్లో తనంత సీనియర్ లేడని, సంపద సృష్టించడం తనకు తెలుసని, అలా సంపద సృష్టించి అన్ని పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుగారు, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పని చేయకపోగా,
‘సత్వా’ మీద సీఎం చంద్రబాబుకి ఎందుకంత ప్రేమ?
15-12-2025 06:56 PM
పెట్టుబడుల పేరుతో పెద్ద ఐటీ కంపెనీలను ముందు పెట్టి వాటి వెనుక ఊరూ పేరూ లేని ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు పందేరం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ పనిగా మారింది.
రేపు వైయస్ జగన్ విజయవాడ పర్యటన
15-12-2025 04:56 PM
ఇళ్ళ కూల్చివేత బాధితులు ఇప్పటికే శ్రీ వైయస్ జగన్ను క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ ఇళ్ళను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారు
వైద్య కళాశాలలకు రూ.5000 కోట్లు మంజూరు చేయలేరా?
15-12-2025 02:48 PM
వైయస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
చంద్రబాబూ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పు
15-12-2025 01:47 PM
చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైయస్ఆర్సీపీలక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది.
అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత ప్రభుత్వానికి లేదా?
15-12-2025 01:23 PM
తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసుండాలనే సంకల్పంతో శ్రీపొట్టి శ్రీరాములు గారు నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే, చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో ఆ త్యాగానికి విలువ లేకుండా చేశాడు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు
15-12-2025 11:05 AM
తాడేపల్లి: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు అని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
15-12-2025 10:56 AM
సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా...
కోటి సంతకాల పత్రాలతో.. నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
15-12-2025 09:41 AM
సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైయస్ఆర్సీపీ భారీ ర్యాలీలు...
మన బలం..బలగం జగనన్న
15-12-2025 09:37 AM
ఏవైనా సమస్యలుంటే మనలో మనమే పరిష్కరించుకుందామన్నారు. అధికార పార్టీ ఎవరికి అన్యాయం చేసినా వారికి అందరూ అండగా నిలబడి పోరాడాలన్నారు.
మెడికల్ ఉద్యమానికి ఎన్నారైల మద్దతు
15-12-2025 09:25 AM
కొత్త మెడికల్ కాలేజీల్లో పదింటిని గంపగుత్తగా ప్రైవేటుపరం చేస్తూ సీఎం చంద్రబాబు దానికి ముద్దుగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) అని పేరుపెట్టారని విమర్శించారు
14-12-2025
రాష్ట్రంలో చంద్రబాబు జేబు సంస్ధల్లా మారిన వ్యవస్థలు
14-12-2025 06:59 PM
తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు..
మెడికల్ కాలేజీలకు పీపీపీ మేలంటూ తప్పుడు రాతలు
14-12-2025 06:51 PM
పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »