Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో యూరియా కొరత పాలకులకు కనిపించడం లేదా?
దివ్యాంగుల పెన్షన్ తొలగింపు దుర్మార్గం
దివ్యాంగుల పొట్టగొడితే పుట్టగతులుండవ్
ప్లాట్స్ యజమానులకు అండగా నిలిచిన వైయస్ఆర్సీపీ
కూటమి నేతలే కీచకులు
పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం
సురవరం సుధాకర్రెడ్డికి వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
వైయస్ఆర్సీపీ బీసీ కార్యకర్తపై దాడిని ఖండిస్తున్నాం
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
పాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం
స్టోరీస్
25-08-2025
రాష్ట్రంలో యూరియా కొరత పాలకులకు కనిపించడం లేదా?
25-08-2025 03:26 PM
ఈ ఏడాది రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లలో వేరుశనగ, నూనెగింజల సాగుకు బదులుగా వరి, ఆహారధాన్యాలు సాగు చేశారు. నూనెగింజలు, వేరుశనగకు యూరియాతో అవసరం లేదు.
దివ్యాంగుల పెన్షన్ తొలగింపు దుర్మార్గం
25-08-2025 03:19 PM
డప నియోజకవర్గంలోనే 700కి పైగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు. గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను, ఇటీవల ఏర్పడిన టిడిపి–జనసేన–బిజెపి కూటమి ప్రభుత్వం పెన్షన్ జాబితాల నుంచి...
దివ్యాంగుల పొట్టగొడితే పుట్టగతులుండవ్
25-08-2025 02:32 PM
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. విధి వంచితులైన వారి పట్ల మానవత దృక్పథంతో ఉండాల్సింది పోయి
ప్లాట్స్ యజమానులకు అండగా నిలిచిన వైయస్ఆర్సీపీ
25-08-2025 12:16 PM
..42 ప్లాట్స్ యజమానులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఆస్తులు ధ్వంసం చేస్తుండగా సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ,వెస్ట్ ఇంచార్జ్, మాజీ...
కూటమి నేతలే కీచకులు
25-08-2025 12:05 PM
ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదుగుతాడనే అసూయతో దగ్గుపాటి ప్రసాద్ ను వెనుకేసుకొస్తున్నారు.
పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం
25-08-2025 09:23 AM
శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్లు సైతం కుటుంబ వివాదాలే కారణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరిది పేద కుటుంబం. పింఛన్పై ఆధార పడి బతుకుతున్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు.
సురవరం సుధాకర్రెడ్డికి వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
25-08-2025 09:15 AM
హైదరాబాద్లోని మఖ్దూం భవన్కు వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి.. అక్కడ సురవరం సుధాకర్రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు....
వైయస్ఆర్సీపీ బీసీ కార్యకర్తపై దాడిని ఖండిస్తున్నాం
25-08-2025 09:12 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లా...
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
25-08-2025 08:56 AM
ఘటనపై నూజెండ్ల ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ.. చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని, రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు
24-08-2025
పాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం
24-08-2025 06:51 PM
గతంలోనూ చంద్రబాబుకు అలవాటైన మాట.. చెత్తనుండి సంపద తయారీని తానే కనిపెట్టునట్లు చెబుతారు. దీంతో పాటు స్వచ్చాంధ్రా, దోమల మీద యుద్ధం అంటూ హోర్డింగ్ లతో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు.
ఈ అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకోండి
24-08-2025 06:42 PM
జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటివారు. మీరంతా పార్టీకి బలమైన పునాదులను నిర్మించాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కోగలిగేలా సిద్దం కావాలి.
నిజం వైపు నిలబడదాం.. అబద్ధాలను తిప్పికొడదాం
24-08-2025 06:22 PM
‘‘చంద్రబాబు హయాంలో ప్రచారానికే ఐటీనీ పరిమితం చేశారు. ఒక మాటను పదే పదే చెప్పి నిజమని నమ్మిస్తున్నారు. ఐటీ టవర్స్కు నేదురుమల్లి జనార్ధన్రెడ్డి శంకుస్థాపన చేశారు
పుజారా భవిష్యత్ బాగుండాలి
24-08-2025 06:11 PM
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 103 టెస్టులు ఆడిన పుజరా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.
దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?
24-08-2025 06:08 PM
టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు
23-08-2025
కక్షసాధింపులకే లిక్కర్ స్కాం సృష్టి
23-08-2025 05:53 PM
వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైయస్ జగన్ గారు నా...
దివ్యాంగుల పెన్షన్లపై కూటమి సర్కార్ కర్కశత్వం
23-08-2025 04:47 PM
దివ్యాంగులనే జాలి కూడా లేకుండా వారిని కూడా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. గత వైయస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో అర్హతే ప్రామాణింగా పింఛన్లు పంపిణీ చేస్తే, ఇప్పుడు తొలగించే కార్యక్రమం జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి.. అప్పులు పెరిగాయి
23-08-2025 04:38 PM
2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04 శాతం పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది.
ప్రతాప్ కుమార్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టటం దారుణం
23-08-2025 04:22 PM
ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా. ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలు గా మారక తప్పవు.
దోచుకోవడంలో కూటమి నేతలు బిజీ
23-08-2025 03:09 PM
రాష్ట్రంలో 7.70 లక్షల వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. వికలాంగుల పెన్షన్ లో అనర్హులంటూ నోటీసులు ఇస్తూ... రద్దు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారికి కూడా తొలగించడం భావ్యమా? ఇంత దుర్మార్గమా? ప్రభుత్వం...
ప్రకాశం పంతులు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం
23-08-2025 01:24 PM
స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. ఆ మహనీయుని ఆశయాలను నెరవేర్చే దిశగా వైయస్ఆర్...
టీడీపీ కూటమి పాలనలో ఎరువుల మాఫియా
23-08-2025 12:12 PM
కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు ఎక్కడికెళ్లాయి?. బ్లాక్ మార్కెట్ కు తరలించిన వారెవరు?. చంద్రబాబు సర్కార్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
పింఛన్లు పునరుద్ధరించాలి
23-08-2025 12:06 PM
వార్డు సచివాలయం సెక్రటరీ లకు వినతి పత్రం అందించడం జరిగింది. లక్ష మంది వికలాంగుల పెన్షన్లు తొలగించడం దారుణం. డాక్టర్లు వికలాంగులను తక్కువగా పర్సంటేజ్ శాతం చూపిస్తున్నారు.
సామాజిక పింఛన్లు తొలగింపు దుర్మార్గం
23-08-2025 11:55 AM
చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా మళ్లీ ఇప్పుడు తప్పు అంటూ పింఛన్లు తీసేశారు. పెంచిన వెయ్యి రూపాయలు సర్ధుబాటు చేయడం కోసం చంద్రబాబు రచించిన ప్లాన్ ఇది. చంద్రబాబు కోతల పథకంలో నిజంగా...
పేరం స్వర్ణలతకు వైయస్ జగన్ పరామర్శ
23-08-2025 11:46 AM
ఇవాళ ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
టంగుటూరి ప్రకాశం పంతులుకు వైయస్ జగన్ నివాళి
23-08-2025 10:53 AM
తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-08-2025 10:48 AM
రాజకీయాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం
23-08-2025 10:44 AM
అనంతరం సమావేశం వివరాలను కాకుమాను రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వాటిని వైయస్ఆర్సీపీ...
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
23-08-2025 10:39 AM
కూటమి ప్రభుత్వంలో రోజు, రోజుకీ ఎమ్మెల్యేల ఆగడాలు శృతిమంచిపోతున్నాయి. . నంద్యాల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో విధినిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డం దారుణం.
22-08-2025
రాసలీలల మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి..
22-08-2025 06:22 PM
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి...
తన పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు..
22-08-2025 06:19 PM
కేబినెట్ మీటింగ్లో గలీజు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలను రాయించుకుంటున్నారు. అరాచకాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకునే ద...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »