స్టోరీస్

18-06-2025

18-06-2025 12:24 PM
ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
18-06-2025 11:39 AM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు జిల్లా ప‌ర్య‌ట‌న‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌తో అడ్డుకోవ‌డాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు
18-06-2025 11:17 AM
మీ ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా...
18-06-2025 10:55 AM
వైయ‌స్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు
18-06-2025 10:47 AM
బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది.
18-06-2025 10:42 AM
అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడానికో వెళ్లడం లేదు... కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కిపడుతోంది...! అక్కడ ఏ బల ప్రదర్శన కోసమో వెళ్లడం లేదు...
18-06-2025 10:37 AM
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైయ‌స్ జగన్ ఎక్స్‌ వేదికగా  స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం...

17-06-2025

17-06-2025 06:40 PM
వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఓటు వేసినందుకు వైయస్‌ జగన్‌కు హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బీఎస్‌ గౌస్‌లాజమ్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా త‌దిత‌రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
17-06-2025 06:38 PM
కుప్పం మండ‌లం నారాయ‌ణపురం గ్రామంలో శిరీష అనే మ‌హిళ‌కు జ‌రిగిన అన్యాయం మీద వైయ‌స్సార్సీపీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తోంది.
17-06-2025 06:26 PM
నాదెండ్ల మండలంలో గోపాలరావు, ఆదినారాయణ అనే ఇద్దరు రైతులు ఆత్మహత్మలు చేస్తున్నారు. నాదెండ్లలోనే వీరు వ్యసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ ఏడాది వారు పండించిన మిర్చి, పత్తి, పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు...
17-06-2025 04:25 PM
తాజాగా గన్‌మెన్‌ గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డిని  విచారణకు పిలిచి సిట్ అధికారులు తీవ్ర స్థాయిలో భౌతికదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆయనను చిత్రహింసలు పెట్టడంతో ఆసుపత్రిపాలై చికిత్స...
17-06-2025 04:19 PM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ప్రజాస్వామ్యామా? రెడ్‌బుక్‌ రాజ్యమా అనే అనుమానం కలిగే విధంగా  రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలు, బాలికలపై దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, చెట్టుకు...
17-06-2025 03:25 PM
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌రెడ్డిని తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ‘సిట్‌’ అధికారులు చిత్రహింసలకు గురి చేయడంతో ప్రస్తుతం అతను...
17-06-2025 02:48 PM
జగన్‌ అంటే జనం.. జనం అంటేనే జగన్‌. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, వైయ‌స్ జగన్‌ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. వైయ‌స్ జగన్‌ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు...
17-06-2025 02:38 PM
చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు ప్రోత్బలంతో వారి అనుచరులు ఎమ్మార్వో  తో కుమ్మక్కై వందల పర్మిట్లు తీసుకున్నారు.  
17-06-2025 02:21 PM
పొగాకు రైతుల పరామర్శ కోసం వైయ‌స్ జగన్ ఇటీవల పొదిలిలో పర్యటిస్తే, అక్కడ ప్రజాదరణ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అందుకే ఆయన బుధవారం పల్నాడు జిల్లా పర్యటనకు సిద్ధమైతే, విపరీతమైన ఆంక్షలతో...
17-06-2025 02:15 PM
మదన్‌ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని సిట్‌ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు.  ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు.
17-06-2025 12:51 PM
కుప్పం మండలం నారాయణపురంలో టీడీపీ కార్యకర్త ఒక మహిళను సభ్యసమాజం సిగ్గుపడేలా చెట్టుకు కట్టేయడం అత్యంత హేయమైన చర్య, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం...
17-06-2025 12:48 PM
శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం

16-06-2025

16-06-2025 05:20 PM
స‌త్తెనప‌ల్లి మండలం రెంటపాళ్లకి వైయ‌స్ జ‌గ‌న్ వెళ్తున్న నేప‌థ్యంలో పోలీసులు స్థానిక వైయ‌స్సార్సీపీ నాయ‌కుల‌ను పిలిపించి చిత్ర‌విచిత్ర‌మైన ఆంక్ష‌లు విధిస్తున్నారు.
16-06-2025 05:16 PM
తొలి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న తల్లికి వందనం పథకంలో కూడా ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేశారని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన చెప్పారు.
16-06-2025 04:47 PM
జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు.
16-06-2025 03:59 PM
వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్రజలందరికీ  నమ్మకం, భరోసా ఉండేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయి` అని బాల‌నాగిరెడ్డి తెలిపారు.
16-06-2025 03:49 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు
16-06-2025 03:42 PM
అప్రజాస్వామ్య పద్ధతి తెలుగుదేశం కూట‌మి గెలిచింద‌ని ఆక్షేపించారు. సంవత్సర కాలంలో కూట‌మి పాల‌న‌పై రాష్ట్రంలో తీవ్ర  ప్రజా వ్యతిరేకత వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు
16-06-2025 03:37 PM
చిత్తూరు జిల్లా మామిడికి కనీస గిట్టుబాటు రేటు కూడా దక్కకపోవడం, ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మామిడి దిగుమతులు జరిగిపోతున్నా...
16-06-2025 03:21 PM
పర్మిషన్ పేరుతో విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులని పరామర్శింటానికే వైయ‌స్ జగన్ వెళ్తున్నారు.
16-06-2025 03:13 PM
అధికారంలోకి వచ్చేందుకు 143 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు తూతూ మంత్రంగా ఒకటిరెండు పథకాలను...
16-06-2025 02:50 PM
ఈనెల నాలుగో తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా ప్రజలు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తమ నిరసనలను పెద్ద ఎత్తున ప్రకటించారు. దీనితో భయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులను...
16-06-2025 02:46 PM
 పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలన్నీ విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎ.రవిచంద్ర...

Pages

Back to Top