స్టోరీస్

31-12-2025

31-12-2025 05:26 PM
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు.  కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు
31-12-2025 03:46 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు
31-12-2025 03:20 PM
తాడేప‌ల్లి: మనమిత్ర యాప్‌ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
31-12-2025 01:00 PM
భక్తులపై పెట్టిన అన్ని కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మజ్జి చిన శ్రీనివాస్‌, “కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం?
31-12-2025 12:50 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. ఇంతటి ఘోర ఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం...
31-12-2025 12:04 PM
ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.   సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.  
31-12-2025 11:26 AM
ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్‌ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత...
31-12-2025 11:16 AM
వరికూటి అశోక్ బాబు కొత్తగా చేరిన నాయకులు, యువకులకు పార్టీ కండువా కప్పి సాద‌రంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీయేనని
31-12-2025 09:18 AM
ఆలయాల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచారామాల వంటి దివ్యక్షేత్రాల్లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
31-12-2025 09:12 AM
తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలతో విద్యార్థులు గవర్నమెంట్‌ స్కూళ్లు

30-12-2025

30-12-2025 08:06 PM
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా, పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పాలన దృష్టితో ముందుకు సాగిన నేతగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు
30-12-2025 07:49 PM
కేబినెట్‌ సమావేశంపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కొత్త ఏడాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైనా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందేమోనని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు.
30-12-2025 05:20 PM
తాడేప‌ల్లి:  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్ర
30-12-2025 05:06 PM
ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. లక్ష్మణ్‌ రావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
30-12-2025 02:48 PM
ముళ్లమూరి వెంకటేశ్వర్లు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
30-12-2025 02:15 PM
కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు తమ పనితీరును మార్చుకుని న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు.
30-12-2025 12:32 PM
విజయనగరం జిల్లా సోషల్ మీడియా సైనికులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ  సహా పార్టీ నాయకత్వం అంతా...
30-12-2025 10:50 AM
అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు  పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది
30-12-2025 10:48 AM
 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది.
30-12-2025 10:45 AM
చంద్రబాబు సర్కారు జనవరిలో విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ్‌’ పేరుతో ఉత్సవం నిర్వ­హించనున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల ప్రో­గ్రామ్‌కి ఏకంగా రూ.5 కోట్లు బడ్జెట్‌ కేటాయించింది
30-12-2025 10:41 AM
టీడీపీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో భయో­త్పా­తం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకు­ల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పా­యి
30-12-2025 09:39 AM
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. 

29-12-2025

29-12-2025 10:49 PM
పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉండగా, అధికార దర్పంతో వ్యవహరిస్తూ దళిత యువకులపై చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు.
29-12-2025 10:44 PM
జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై అప్పట్లోనే రకరకాల ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు సిట్ నివేదికలో రాశారని విమర్శించారు.
29-12-2025 10:37 PM
తాజాగా మన నాయకుడు జగన్ గారి పుట్టినరోజును ప్రజలంతా పండుగలా చేసుకున్నదానిని తట్టుకోలేక బరితెగించి నడిరోడ్డుపై నడిపిస్తున్నారు. అరాచకాలు జరిగిన చోట మాత్రం పోలీసుల జాడ ఉండదు కానీ జగన్‌ గారి పుట్టినరోజున
29-12-2025 10:30 PM
పొదిలిలో అవినాష్ అనే ఆర్యవైశ్య యువకుడి షాపు ముందు లారీ నిలబడిందనే కారణంతో అక్కడ ఉన్న ఎస్‌ఐ లారీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. అనంతరం అదే షాపు యజమాని కుమారుడు అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని...
29-12-2025 10:24 PM
 రాష్ట్రంలో అత్యంత బలమైన, ధనిక కార్పొరేషన్లలో ఒకటి రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ). ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్నో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేసి, వివిధ...
29-12-2025 06:18 PM
క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం ముత్యాల‌వారిప‌ల్లె గ్రామంలో జ‌రిగిన ఒక కుటుంబ త‌గాదాను వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్ర చేసిన హోంమంత్రి .. ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు
29-12-2025 06:14 PM
పార్టీ అధ్యక్షుని నుంచి వచ్చిన పరామర్శకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విరుపాక్షి  ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. 
29-12-2025 04:59 PM
 మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఒక్క బిడ్‌ కూడా రాకపోవడంతో, దిక్కుతోచని ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. జగన్‌గారి ఫ్లెక్సీల వద్ద జంతుబలులు, రక్త తర్పణాలు...

Pages

Back to Top