Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సలాం బాబా సాహెబ్
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటన
99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చాం..
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
మహిళలు ఓటుతో చంద్రబాబుకు బుద్దిచెపుతారు
చంద్రబాబు ఓడిపోతాడని తెలిసి మహిళల మీద దాడులు
వైయస్ జగన్ సాబ్ కె సాత్ నూర్ భాషా కా హాత్
విద్యారంగంలో ప్రపంచ స్థాయి విప్లవాన్ని తెచ్చిన సీఎం వైయస్ జగన్
సీఎం వైయస్ జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
హ్యూమన్ క్యాపిటల్ కంటే.. గొప్ప అభివృద్ధి ఏముంటుంది?
స్టోరీస్
09-05-2024
సలాం బాబా సాహెబ్
09-05-2024 11:21 AM
అంబేడ్కర్ చైత్య (బౌద్ధంలో చైత్య అంటే పవిత్ర క్షేత్రం) పేరుతో గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆ మహనీయుని జననం నుంచి మరణం వరకు అన్ని ప్రధాన ఘట్టాలు
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటన
09-05-2024 11:08 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
08-05-2024
99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చాం..
08-05-2024 11:37 PM
గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు.
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
08-05-2024 11:16 PM
చంద్రబాబు ఈనెల 07 వతేదీన పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు...
మహిళలు ఓటుతో చంద్రబాబుకు బుద్దిచెపుతారు
08-05-2024 11:12 PM
చంద్రబాబు ఆలోచనలతోనే ఇలాంటి దాడులు రాష్ర్ట వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ మహిళలపై జరుగుతున్నాయి.
చంద్రబాబు ఓడిపోతాడని తెలిసి మహిళల మీద దాడులు
08-05-2024 07:35 PM
టీడీపీ,జనసేన, బీజేపీ,కాంగ్రెస్ అన్ని పార్టీలు వైయస్ జగన్ మీద కక్ష కట్టారని పోతుల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో టీడీపికి ప్రజలు బుద్ది చెప్పారు మళ్ళీ 2024 లో టిడిపి కూటమికి బుద్ది...
వైయస్ జగన్ సాబ్ కె సాత్ నూర్ భాషా కా హాత్
08-05-2024 07:30 PM
వైయస్ జగన్ అధికారం లోకి వచ్చాక మాకు గుర్తింపు వచ్చింది.రాజకీయ పరంగా కూడా బీసీ,మైనారిటీ లకు 50శాతం అవకాశాలు వచ్చాయి.
విద్యారంగంలో ప్రపంచ స్థాయి విప్లవాన్ని తెచ్చిన సీఎం వైయస్ జగన్
08-05-2024 07:23 PM
భారత దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్మోహన్రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.
సీఎం వైయస్ జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
08-05-2024 06:17 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
హ్యూమన్ క్యాపిటల్ కంటే.. గొప్ప అభివృద్ధి ఏముంటుంది?
08-05-2024 05:51 PM
తాడేపల్లి: నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ, వారి కనీస అవసరాలు తీర్చుతూ, వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గత ఐదేళ్ల పరిపాలనలో సీ
మాచర్లలో టీడీపీ గూండాయిజం.. పిన్నెల్లి సతీమణికి గాయాలు
08-05-2024 05:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు.
“ప్రతి ఇంటికి లబ్ధి జరిగితేనే ఓటేయండి” అని పిలుపునిచ్చిన ధీరశాలి వైయస్ జగన్
08-05-2024 01:14 PM
మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా...
జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారు
08-05-2024 12:51 PM
అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని.. జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17 వేల మందికి పైగా ఉద్యోగస్థులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు....
మీకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి..
08-05-2024 12:48 PM
మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండోసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక...
మా ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్లో పడిపోయారు
08-05-2024 12:24 PM
దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్లో పడకుండా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని...
ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే .. బాబు సంతోషంగా ఉంటాడు
08-05-2024 11:58 AM
పవన్ కళ్యాణ్ను ఓడించాలని ఇపుడు అనేక మంది పిలుపు ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ను ఓడించాలని చెప్పడం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని...
హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
08-05-2024 11:30 AM
ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైయస్ఆర్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు...
‘నా అక్కాచెల్లెమ్మలందరూ సిద్ధం’
08-05-2024 11:24 AM
సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. వైయస్ జగన్ వన్స్మోర్.. వైయస్ జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా...
07-05-2024
చంద్రబాబు, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
07-05-2024 09:39 PM
చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.
జూన్4న విశాఖలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం
07-05-2024 09:20 PM
ప్రతి రోజూ ప్రతి మీటింగ్లో మీ బిడ్డ గడగడా చదువుతున్న పేర్లను చూసి...ఈ స్కీముల పేరు చెప్పగానే ప్రతి పేదవాడికి జగన్ పేరు గుర్తుకువస్తుంది. అదే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకు...
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
07-05-2024 07:41 PM
చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఓటమి ఖాయం అవడంతో ప్రస్టేషన్ లో ఏం చేస్తున్నారో అర్దం కాకుండా ఉంది.
ఎన్నికల సంఘం సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదు
07-05-2024 07:35 PM
ఇన్ పుట్ సబ్సిడి రైతులకు అవసరానికి ఆసరాగా ఉంటుంది.విద్యాదీవెన సైతం విద్యార్దులకు అవసరం.
ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉంది
07-05-2024 07:27 PM
ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
ఎన్డీఏ కూటమికి ఓటేస్తే ముస్లింలు కోరి పతనం తెచ్చుకున్నట్టే..!
07-05-2024 07:21 PM
నరేంద్రమోదీ ప్రధానిగా ఉండి, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్లలోని మైనార్టీలపై ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మైనార్టీల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై మరణకాండ సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా
కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?!
07-05-2024 07:08 PM
విశాఖపట్నం: టీడీపీ కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా? అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వారి చర్యలతో పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? అని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ ఏకపక్షం వ్యవహరిస్తుంది
07-05-2024 05:33 PM
విద్యాదీవెన,చేయూత,ఇన్ పుట్ సబ్సీడిలు ఈ రోజు తీసుకొచ్చిన పధకాలు కాదు...అయినా కూడా ఎన్నికల కోడ్ పేరుతొ కావాలని ఆపేసారు.
పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదు
07-05-2024 05:24 PM
నేడు చంద్రబాబు వంగవీటి రాధాను ఒక పక్క, పవన్ కళ్యాణ్ ను మరో పక్కన పెట్టుకొని కాపులను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులతో పాటే మిగతా కులాలు గుర్తుకు వస్తాయి. సెంట్ భూమి ఇవ్వని...
ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి
07-05-2024 05:11 PM
తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే రూ.3...
ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం
07-05-2024 04:51 PM
ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు...
పథకాలు ఆపగలరు కానీ..మా విజయాన్ని ఆపలేరు
07-05-2024 12:52 PM
చంద్రబాబు ప్రజల కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ అలా కాదు..మీ బిడ్డ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాడు. చంద్రబాబు వద్ద డబ్బు బాగా వుంది...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »