స్టోరీస్

08-05-2024

08-05-2024 11:37 PM
గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు.
08-05-2024 11:16 PM
చంద్రబాబు ఈనెల 07 వతేదీన పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు...
08-05-2024 11:12 PM
 చంద్రబాబు ఆలోచనలతోనే ఇలాంటి దాడులు రాష్ర్ట వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ మహిళలపై జరుగుతున్నాయి.
08-05-2024 07:35 PM
 టీడీపీ,జనసేన, బీజేపీ,కాంగ్రెస్ అన్ని పార్టీలు వైయ‌స్‌ జగన్ మీద కక్ష కట్టార‌ని పోతుల సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2019లో టీడీపికి ప్రజలు బుద్ది చెప్పారు మళ్ళీ 2024 లో టిడిపి కూటమికి బుద్ది...
08-05-2024 07:30 PM
వైయస్ జగన్ అధికారం లోకి వచ్చాక మాకు గుర్తింపు వచ్చింది.రాజకీయ పరంగా కూడా బీసీ,మైనారిటీ లకు 50శాతం అవకాశాలు వచ్చాయి.
08-05-2024 07:23 PM
భారత దేశమే ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.
08-05-2024 06:17 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
08-05-2024 05:51 PM
తాడేప‌ల్లి: నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ, వారి కనీస అవసరాలు తీర్చుతూ,  వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గ‌త ఐదేళ్ల ప‌రిపాల‌న‌లో సీ
08-05-2024 05:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు.
08-05-2024 01:14 PM
మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా...
08-05-2024 12:51 PM
అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని.. జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17 వేల మందికి పైగా ఉద్యోగస్థులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు....
08-05-2024 12:48 PM
 మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండోసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నందిగామ  ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మొండితోక...
08-05-2024 12:24 PM
దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డికి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని...
08-05-2024 11:58 AM
పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని ఇపుడు అనేక మంది పిలుపు ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని చెప్పడం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని...
08-05-2024 11:30 AM
 ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైయ‌స్ఆర్‌సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు...
08-05-2024 11:24 AM
సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్‌ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. వైయ‌స్‌ జగన్‌ వన్స్‌మోర్‌.. వైయ‌స్ జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా...

07-05-2024

07-05-2024 09:39 PM
చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.
07-05-2024 09:20 PM
ప్రతి రోజూ ప్రతి మీటింగ్‌లో మీ బిడ్డ గడగడా చదువుతున్న పేర్లను చూసి...ఈ స్కీముల పేరు చెప్పగానే ప్రతి పేదవాడికి జగన్‌ పేరు గుర్తుకువస్తుంది. అదే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకు...
07-05-2024 07:41 PM
చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఓటమి ఖాయం అవడంతో ప్రస్టేషన్ లో ఏం చేస్తున్నారో అర్దం కాకుండా ఉంది.
07-05-2024 07:35 PM
ఇన్ పుట్ సబ్సిడి రైతులకు అవసరానికి ఆసరాగా ఉంటుంది.విద్యాదీవెన సైతం విద్యార్దులకు అవసరం.
07-05-2024 07:27 PM
ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
07-05-2024 07:21 PM
నరేంద్రమోదీ ప్రధానిగా ఉండి, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్‌లలోని మైనార్టీలపై ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మైనార్టీల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై మరణకాండ సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా
07-05-2024 07:08 PM
విశాఖపట్నం:  టీడీపీ కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా? అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. వారి చ‌ర్య‌ల‌తో పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? అని ప్ర‌శ్నించారు.
07-05-2024 05:33 PM
విద్యాదీవెన,చేయూత,ఇన్ పుట్ సబ్సీడిలు ఈ రోజు తీసుకొచ్చిన పధకాలు కాదు...అయినా కూడా ఎన్నికల కోడ్ పేరుతొ కావాలని ఆపేసారు.
07-05-2024 05:24 PM
నేడు చంద్రబాబు వంగవీటి రాధాను ఒక పక్క, పవన్ కళ్యాణ్ ను మ‌రో పక్కన పెట్టుకొని కాపులను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులతో పాటే మిగతా కులాలు గుర్తుకు వస్తాయి. సెంట్ భూమి ఇవ్వని...
07-05-2024 05:11 PM
తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే రూ.3...
07-05-2024 04:51 PM
 ఒక పార్టీ అధ్యక్షురాలు  లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు...
07-05-2024 12:52 PM
చంద్ర‌బాబు ప్ర‌జ‌ల కోసం ఏ రోజు బ‌ట‌న్లు నొక్క‌లేదు. మీ బిడ్డ అలా కాదు..మీ బిడ్డ 59 నెల‌ల కాలంలో 130 సార్లు బ‌ట‌న్లు నొక్కి రూ.2.70 ల‌క్ష‌ల కోట్లు నేరుగా అందించాడు. చంద్ర‌బాబు వ‌ద్ద డ‌బ్బు బాగా వుంది...
07-05-2024 11:57 AM
ఐదేళ్లూ రైతు భ‌రోసా ఇచ్చాం. అలానే ఈ ప్రాంతానికి వంశ‌ధార తెచ్చాం. అలానే గొట్టా ద‌గ్గ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్త‌యితే స‌తివాడ‌కు మండు వేస‌విలో వంశ‌ధార అందిస్తాం. ఇవాళ మీ క‌ళ్లెదురుగా అభివృద్ధి ఉంది.  ...
07-05-2024 11:23 AM
రాజాన‌గ‌రం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి రాజాన‌గ‌రం చేరుకున్నారు.

Pages

Back to Top