భూములు కోల్పోయాం

నెల్లూరు:  నెల్లూరు–ముంబయి జాతీయ రహదారి ఎన్‌హెచ్‌సీ 67 నిర్మాణంలో టోల్‌గేటు నిర్మించేందుకు బుచ్చిరెడ్డిపాళెం సమీపంలో తాము భూములు కోల్పోయామని, సరైన పరిహారం అందజేయటం లేదంటూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  బాధితులు మొర పెట్టుకున్నారు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా పట్టించుకోవటం లేదని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఎన్‌.గోపీతో పాటు పలువురు జననేత వైయ‌స్‌ జగన్‌కు విన్నవించుకున్నారు.


Back to Top