కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అదంతా మహానేత వైయస్ఆర్ చలువే..
08 Sep 2018 12:11 PM
విశాఖ జిల్లాః నేడు అర్చకులు,పురోహితులు కడుపు నిండా అన్నం తింటున్నారంటే మహానేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంస్కరణలే కారణమని ఉత్తరాంధ్ర అర్చకుల సంఘం నాయకులు దీక్షితులు అన్నారు.87 చట్టం ద్వారా అర్చకులకు,ఆలయానికి మంచి చేయాలనే సంకల్పంతో ఎంతో మేలు చేశారన్నారు.ౖ వెయస్ఆర్ బతికుంటే ఆలయ వ్యవస్థ దేదీప్యమానంగా ఉండేదన్నారు. టీడీపీ పాలనలో బ్రాహ్మణ్యంలో పురోహితులు, అర్చకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.. దేవాలయ భూములన్నీ కబ్జాసురుల చేతుల్లోకి వెళ్లిపోయి దేవాలయాలు మూతపడే స్థితికి వచ్చాయన్నారు. విశాఖలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి రానున్న వైయస్ జగన్ కోసం బ్రాహ్మణులంతా ఎదురుచూస్తున్నామన్నారు. వైయస్ జగన్ బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవస్థ బాగుపడాలంటే జగన్ రావాలన్నారు.