బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు
07 Nov 2017 12:57 PM
వేంపల్లి: నా బిడ్డకు 18 ఏళ్లు వికలాంగురాలు ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు. నా భర్త కూడా వికలాంగుడే.. నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి. ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కూలిపని చేసుకునేవాళ్లం ఇద్దరు వికలాంగులతో నేను ఎలా బతకాలి. వైయస్ జగన్ అన్న మాకు న్యాయం చేస్తాడని, మా బాధను చెప్పుకోవడానికి వచ్చాను.