2021 ఖరీప్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు ఈ ఖరీప్‌ సీజన్‌ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Back to Top