మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సీఎం వైయస్ జగన్ శాశ్వతంగా అభివృద్ధి చేస్తున్నారు
07 Sep 2022 5:23 PM
విశాఖ ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో ఏజెన్సీ ప్రాంతాలను గుర్తిస్తే..ఆయన కుమారుడు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని విశాఖ ఉమ్మడి జిల్లాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ పరిచయ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సుధాకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు