కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రైల్వే మంత్రిని కలిసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
21 Aug 2019 1:59 PM
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిశారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని ఎంపీలు కోరారు.