నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
రాష్ట్రానికి మంచిరొజులొచ్చాయి
29 Jun 2019 5:26 PM
ప్రతి హామీని సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తారు
వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: గత ఏడేళ్లుగా వైయస్ఆర్ జిల్లాను పాలకులు పూర్తిగా విస్మరించారని వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు.జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో వైయస్ఆర్ జిల్లాతో పాటు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తారని తెలిపారు.పరిశ్రమలతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందన్నారు.