బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్పై ఉంది
22 Oct 2021 12:32 PM
వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
విశాఖ: 2019 నుంచి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైందని, ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్పై ఉందని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేస్తే సహేతుకంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడా కూడా అసభ్యంగా ఉండకూడదన్నారు. గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసు అన్నారు. సీఎం వైయస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. సంక్షేమ పాలనను ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ ట్విట్టర్లో అసభ్యకర భాష వాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యకరంగా దూషించడం సరికాదన్నారు.