మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తప్పడు పోస్టు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
03 Jul 2019 4:23 PM
పోలీసులకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు
ఢిల్లీ: తన ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పోలీసులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చేసిన తప్పులకు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకే మంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రి పీఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ లో నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్ట్ చేసిన మద్దుకూరి సురేష్ కుమార్ను అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంటుకు తాగి రాకుండా బ్రెత్ అనలైజర్లు పెట్టాలని తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారికి ఇది తన హెచ్చరిక అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను మంచి అవసరాలకు వినియోగించాలని కానీ, ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉద్దేశపూర్వక పోస్టులు చేయడం చట్ట రీత్యా నేరంగా పరిగణించి సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.