నూత‌న వ‌ధూవ‌రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురం వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి,  పార్టీ అధినేత  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. భీమవరం పెదఅమిరం శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు దివ్య, కృష్ణంరాజులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన  వైయస్‌ జగన్‌

 

Back to Top