మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
14 Aug 2019 4:08 PM
టూరిజం ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానం
అమరావతి: ఏపీలో త్వరలో నిర్వహించనున్న టూరిజం ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు రావాల్సిందిగా వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ను ఆహ్వానించారు. బుధవారం వారు కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 900 కోట్లను విడుదల చేయాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన 24 దేవాలయాల నిర్మాణానికి నిధులను ఇవ్వాలని కోరారు.