పార్టీ రాష్ట్ర మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ‌రుదు క‌ల్యాణి

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు   పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

తాజా వీడియోలు

Back to Top