మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పశ్చిమగోదావరి జిల్లాకు బయలుదేరిన సీఎం వైయస్ జగన్
20 Jun 2019 11:16 AM
అమరావతి: తాడేపల్లి నుంచి పశ్చిమగోదావరి సీఎం వైయస్ జగన్ బయలుదేరారు. కాసేపట్లో ఉండి చేరుకోనున్నారు. ఉండిలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేత కొయ్యే మోషేన్రాజు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.అనంతరం 11.25 గంటలకు పోలవరం చేరుకోనున్నారు.సీఎం హోదాలో తొలిసారి పోలవరం సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలించి అధికారులు,కాంట్రాక్టర్లతో సమావేశం కానున్నారు.