గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం
05 Feb 2023 6:44 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
తిరుమల: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గమని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా...విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది.ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాలని కోరుకున్నట్లు తెలిపారు.