రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అందరం కలిసి పని చేస్తాం
20 Apr 2022 12:51 PM
ఎంపీ మిథున్రెడ్డి
రీజినల్ కో–ఆర్డినేటర్గా నియమించినందుకు సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు
తిరుపతి: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీలోని సీనియర్లతో కలిసి పని చేస్తామని ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్గా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకుడు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్తో కలిసి పని చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు.