రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డిల నియామకం
04 May 2021 12:15 PM
సీఎం అధ్యక్షతన సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక సమావేశం
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీ సభ్యురాలు మేకతోటి సుచరిత, కమిటీ సభ్యులు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, సీసీఎల్ఏ నీరబ్కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడి) ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డిలను కమిటీ ఎంపిక చేసింది.