అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం
01 Jul 2020 11:39 AM
సీఎం వైయస్ జగన్పై సర్దేశాయ్ ప్రశంసల జల్లు
తాడేపల్లి: క్లిష్ట సమయంలో కొత్త 108, 104 అంబులెన్సు సర్వీసులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజ్దీప్ సర్దేశాయ్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కరోనా వైరస్పై పోరాటంలో దక్షిణాది రాష్ట్రాలు మిగలిన వాటితో పోల్చితే ముందంజలో ఉన్నాయని అన్నారు.
కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్సులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తాయని సర్దేశాయ్ పేర్కొన్నారు. వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానించారని తెలిపారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు