థ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్
నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
14 Nov 2019 11:00 AM
ఒంగోలు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదులను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి, అక్కడి బ్లాక్ బోర్డు, డెస్క్లు, మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే ఇంగ్లిష్ ల్యాబ్, డాక్టర్ వైయస్ఆర్ కంటి వెలుగు, వైయస్ఆర్ కిశోర వికాసంకు సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్ను సీఎం పరిశీలించారు.