వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదు
30 Apr 2022 5:25 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
న్యూఢిల్లీ: బొగ్గు కొరత కారణంగా దేశంలో 12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో 111 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నా మైనింగ్ లోపాల వల్ల విద్యుదుత్పత్తి సంక్షోభంలో పడింది. 175 థర్మల్ ప్లాంట్లలో 105 కేంద్రాలు బొగ్గు కొరతతో ఎప్పుడైనా నిలిచిపోవచ్చు. 12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
శ్రీశ్రీ యువతకు ఎప్పటికీ ప్రేరణ, ఆదర్శం
అభ్యుదయ సాహిత్య రథ సారథి, అక్షరాలతో అగ్గిరవ్వలు రాజేసిన విప్లవ కవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నా నివాళులు. ఉత్తేజపూరితమైన కవితలతో శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆవిష్కరించి తన జీవితాంతం పీడిత పక్షాల తరఫున కలంతో పోరాటం సాగించిన శ్రీశ్రీ యువతకు ఎప్పటికీ ప్రేరణ, ఆదర్శం అంటూ విజయసాయిరెడ్డి అంతకుముందు మరో ట్వీట్ చేశారు.