19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
అభివృద్ధి పనులకు ఎంపీ విజయసాయిరెడ్డి శంకుస్థాపన
16 Jan 2020 11:29 AM
నెల్లూరు: ముత్తుకూరు మండలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటిస్తున్నారు. తాళ్లపూడిలో విజయసాయిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.