ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వరద బాధితులకు మంత్రుల భరోసా
21 Aug 2019 10:48 AM
గుంటూరు: వరద కారణంగా ముంపునకు గురైన బాధిత కుటుంబాలు, రైతులకు మంత్రులు భరోసా కల్పిస్తున్నారు. బుధవారం పెనమలూరు, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పంటనష్టం అంచనాపై అధికారులను ఆరా తీస్తున్నారు. రైతుల సమస్యలను మంత్రులు తెలుసుకుంటున్నారు. పెదపులిపాకలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారధి, రక్షణ నిధి, కైలే అనిల్కుమార్ పర్యటించి వరద బాధితులు, రైతులకు భరోసా కల్పిస్తున్నారు.