ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
దేవాదాయ భూములు కబ్జాచేస్తే కఠినచర్యలు
21 Jun 2019 3:01 PM
6సి దేవాలయాలఅర్చకులకు 25 శాతం జీతాలు పంపు
దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
అమరావతిః 6సి దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం జీతాలు పెంచుతూ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో దేవాదాయ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం,బదిలీల మార్గదర్శకాలపై చర్యలు తీసుకోవాలని సంతకాలు చేశారు. గతంలో సదావర్తి భూములను కబ్జా చేయాలని టీడీపీ నేతలు చూశారన్నారు.వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని దేవాలయాల భూములను పరిరక్షిస్తుందన్నారు.అన్ని ఆలయాల పాలకమండళ్లను రద్దు చేసి కొత్త కమిటీలు నియమిస్తామన్నారు.దేవాదాయ భూములు కబ్జా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.