కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి
05 Jan 2020 7:47 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో తన మనుషులకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, అదే తమ ప్రభుత్వ థ్యేయమని అన్నారు.