వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధం
11 Oct 2019 2:46 PM
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం: తిత్లీ తుపాన్తో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఉద్దానం పునర్ నిర్మాణం సదస్సులో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతాంగం త్వరగా కోలుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా పరిహారం ఇచ్చామని గుర్తుచేశారు. ఉద్దానం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.