19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు
30 Jul 2019 10:53 AM
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: పీఏంఏవై పథకం కింద పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం 7 లక్షల ఇళ్లు మంజూరు తీసుకొని 3 లక్షల ఇళ్లు మాత్రమే ప్రారంభించిందన్నారు. కానీ ఈనాటి వరకూ ఒక్కటి కూడా లబ్ధిదారునికి అందలేదన్నారు. గత ప్రభుత్వం చదరపు అడుగు రూ.2311 లబ్ధిదారుడు కట్టాలన్నారు. 300 చదరపు అడుగుల ఇల్లు ఖర్చు దాదాపు రూ.7 లక్షలు అవుతుందని అంత డబ్బు పేదలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలతో పేదలపై రుణభారం పడిందన్నారు.