బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీఎం వైయస్ జగన్ పాలనపై అన్నివర్గాల్లో సంతృప్తి
23 May 2020 12:32 PM
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనపై అన్ని వర్గాల సంతృప్తిగా ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైయస్ఆర్ సీపీ ఘన విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందన్నారు. విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైయస్ జగన్.. ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం చేస్తున్నారని, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజారంజక పాలనను తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. టీడీపీ నేల దీక్షలు పెద్ద జోక్ అని, విద్యుత్ చార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. బషీర్బాగ్ ఘటనను జనం ఇంకా మర్చిపోలేదన్నారు.