మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నీరు–చెట్టు కింద టీడీపీ నేతలు రూ.18వేల కోట్లు దోచేశారు
17 Jun 2019 11:44 AM
కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును సీఎం వైయస్ జగన్ పూర్తిచేస్తారు
సాగునీరు,జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్
అమరావతి:నీటి బొట్టు లేకుండా,చిన్న మొక్క లేకుండా నీరు–చెట్టు కింద టీడీపీ నేతలు రూ.18వేల కోట్లు దోచేశారని సాగునీరు,జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు.పోలవరం అంచనాలను రూ.16వేల కోట్లు నుంచి 56 వేల కోట్లకు తీసుకెళ్ళిన ఘన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు రూ.500 కోట్లు దోచేశారన్నారు.అందుకే ప్రజలు చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు.కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పూర్తిచేస్తారన్నారు.