ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
దేవినేని ఉమాపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం
18 Jul 2022 12:52 PM
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేకపోయారని దేవినేని ఉమాను ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేత దేవినేని ఉమా వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఫర్ డ్యామ్ పూర్తిచేయకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తారా..? డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ తప్పిదమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమాను ప్రజలు ఎప్పుడో పీకి పారేశారని గుర్తుచేశారు.