వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం
03 Mar 2023 12:13 PM
జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు
విశాఖ: విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి ఆమోఘమని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు కొనియాడారు. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో జీఎం రావు మాట్లాడారు. ఏపీ సీఎం వైయస్ జగన్ విజన్ అద్భుతమన్నారు. సీఎ వైయస్ జగన్ దార్శనికత ప్రశంసనీయమన్నారు.ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉందన్నారు. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపికి మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయమని అభినందించారు.