బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
14 Jul 2022 4:20 PM
కోనసీమ జిల్లా: గోదావరి ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గురువారం బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలను చేపట్టింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించారు.