చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బీసీల పట్ల వైయస్ఆర్సీపీ చిత్తశుద్ధి చాటుకుంది..
20 Mar 2019 11:55 AM
41 సీట్లు కేటాయింపుతో బీసీల రాజకీయ అభ్యున్నతి
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం:41 మంది బీసీలకు వైయస్ఆర్సీపీ టిక్కెట్లు ఇచ్చి బీసీ పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల రాజకీయ అభ్యున్నతిని చేతల్లో చూపించిందన్నారు.బీసీలపై ప్రేమ ఉంటే ఎన్ని స్థానాలు ఇచ్చారో టీడీపీ చెప్పాలన్నారు.కన్నెధార కొండ లీజు అక్రమ కేటాయింపు కాదని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.గిరిజనుల మనోభావాలు గౌరవించాలనే మైనింVŠ చేపట్టలేదన్నారు.కోర్టు తీర్పు తర్వాత రాజకీయ లబ్ధి కోసం కన్నెధార కొండ లీజు అంశం వాడుకోవడం దిగజారుడుతనమన్నారు.