మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
26 Mar 2020 10:36 AM
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖపట్నం: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే కరోనా వైరస్ నివారణ సాధ్యమవుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. జనం రద్దీ దృష్ట్యా 14 రైతు బజార్లు 36 చోట్ల ఏర్పాటు చేశామన్నారు. నిత్యావసర సరుకులు కొనేటప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు. జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.