మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ తొలి సమావేశం
10 Jun 2019 11:15 AM
అమరావతిః ఏపీ కేబినెట్ తొలి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండాలోని అంశాలు, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణా స్వీకారం రోజున చేసిన ప్రకటనలు,మరో 8 మంది అంశాలపై చర్చ జరుగుతుంది. దశలవారీగా పెన్షన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది.ఆశా వర్కర్ల జీతాల పెంపుపై చర్చించనున్నారు. పారిశుద్ధ కార్మికులు,హోంగార్డుల జీతాల పెంపుపై చర్చ జరపనున్నారు.ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంపై చర్చించనున్నారు.సీపీఎస్పై రద్దు, ఉద్యోగుల 27 శాతం ఐఆర్ అమలుపై చర్చించనున్నారు.