కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
02 Apr 2022 12:32 PM
తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం వైయస్ జగన్, వైయస్ భారతి దంపతులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
``ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం జరుగుతుందని పంచాంగం చెబుతుంది. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు మన ప్రభుత్వానికి ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నా. ఉగాది వేడుకలకు హాజరైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, సోదరులు, మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి ఉగాది శుభాకాంక్షలు` తెలిపారు.