ప్రారంభ‌మైన వైద్య ఆరోగ్య‌శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష

తాడేపల్లి:   వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ప్రారంభ‌మ‌యింది. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష కొన‌సాగుతుంది. మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్షించనున్నారు. రేపు వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 

Back to Top