వైద్య,ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖలో ‘నాడు–నేడు’పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top