అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
మహానేతకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి
30 Dec 2020 12:41 PM
విజయనగరం: విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ, వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమ బహిరంగ సభా వేదికకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ముందుగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికపైకి చేరుకొని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.