మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కౌలు రైతులకు డిసెంబర్ 15 వరకు గడువు పెంపు
06 Nov 2019 6:34 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
తాడేపల్లి: కౌలు రైతులకు డిసెంబర్ 15 వరకు గడువు పెంచినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే శనివారం రైతు భరోసాపై ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ల సీఎం ఆదేశించారు. రైతు భరోసా కింద ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలం, డివిజన్, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని తెలిపారు. సాధారణ రైతులు నవంబర్ 15లోగా రైతు భరోసాను వినియోగించుకోవాలని సూచించారు.