వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయస్ జగన్
06 Dec 2022 11:55 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కడప అమీన్పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. రేపటి నుంచి పెద్ద దర్గా ఉత్సవాలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ను సీఎం వైయస్ జగన్ సమర్పించనున్నారు.
అనంతరం దర్గా నుంచి రోడ్డు మార్గాన రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. అక్కడ 12.45 గంటల వరకు తమ సమీప బంధువు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత కడప ఎయిర్పోర్టుకు చేరుకుని 1.30 గంటలకు బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.