మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
06 Sep 2019 11:57 AM
శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైయస్ జగన్ విస్తృత పర్యటన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఉద్ధానం ప్రజల కోసం పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసే పథకానికి, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశౄరు. మధ్యాహ్నంఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురం లిప్ రాజీవ్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.