వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కేంద్ర ఆర్థికమంత్రితో ముగిసిన సీఎం వైయస్ జగన్ భేటీ
30 Mar 2023 12:47 PM
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఆంధ్రరాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో సీఎం వైయస్ జగన్ చర్చించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదల అంశాలను సైతం భేటీలో ప్రస్తావించారు.