‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం

చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులతో కలిసి ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ను ఆవిష్కరించారు. మరికాసేపట్లో శ్రీ‌కాళహ‌స్తిలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. 
 

Back to Top