కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
క్రిస్మస్ ప్రార్థనలో సీఎం వైయస్ జగన్..
24 Dec 2022 2:28 PM
కుటుంబ సమేతంగా హాజరైన ముఖ్యమంత్రి
వైయస్ఆర్ జిల్లా: క్రిస్మస్ సందర్భంగా ముందస్తుగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.
క్రిస్మస్ వేడుకల్లో వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి, మంత్రులు అంజాద్బాషా, ఆదిమూలపు సురేష్, తదితరులు పాల్గొన్నారు.